పీఎఫ్ఐ కార్యకర్తల దాడులపై టీఎస్ ఇంటెలిజెన్స్ అప్రమత్తం

పీఎఫ్ఐ కార్యకర్తల దాడుల నేపథ్యంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ శాఖ అప్రమత్తం అయ్యింది.

కేరళ, తమిళనాడులో ఆర్ఎస్ఎస్, హిందూ కార్యకర్తలపై దాడులు చేసేందుకు పీఎఫ్ఐ కుట్ర పన్నిందని సమాచారం.

ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో.అధికారులు అప్రమత్తం అయ్యారు.

పీఎఫ్ఐ అనుబంధ సంస్థలపూ నిఘా ఉంచాలని సూచించింది.శాంతి భద్రతలకు విఘాతం జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

జుట్టు రాలకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లైనా ఈ ఆయిల్ వాడండి!
Advertisement

తాజా వార్తలు