నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ

ఓటుకు నోటు కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో( Supreme Court ) విచారణ జరగనుంది.ఈ మేరకు జస్టిస్ సుందరేశ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ( Justice Sundaresh, Justice SVN Bhatti )ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

 Today In The Supreme Court The Hearing Of The Case Of Note To Vote , Note To Vot-TeluguStop.com

ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి( Alla Ramakrishna Reddy ) దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ నిర్వహించనుంది.అయితే చార్జ్ షీట్ లో చంద్రబాబు పేరు 22 సార్లు ఉన్నప్పటికీ ఆయన పేరును నిందితుడిగా చేర్చలేదని ఆర్కే పేర్కొన్నారు.2017 లో ఎమ్మెల్యే ఆర్కే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.కాగా ప్రస్తుతం ఓటుకు నోటు కేసును తెలంగాణ ఏసీబీ దర్యాప్తు చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube