మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం

మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.వేమనపల్లి మండలం నీల్వాయి సమీపంలోని కల్మలపేట అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుంది.

ఈ క్రమంలోనే ఓ ఎద్దుపై పెద్దపులి దాడికి పాల్పడింది.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.అధికారులు వెంటనే స్పందించి పులి బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

ముంబై: మందుబాబులను చీపుర్లతో వీర బాదుడు బాదిన మహిళలు.. ఎందుకంటే..?
Advertisement

తాజా వార్తలు