నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృత్యువాత

నెల్లూరు జిల్లా( Nellore )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.కావలి మసునూరు టోల్ ప్లాజా వద్ద లారీని కారు ఢీకొట్టింది.

 Three People Died In Road Accident In Nellore District,nellore District,died,roa-TeluguStop.com

ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే గమనించిన బాధితులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.కాగా ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం రోడ్డు ప్రమాదం( Road Accident )పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలోనే మృతులు పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన వారిగా గుర్తించారు.చెన్నై నుంచి కొయ్యలగూడెం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube