భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు..: భూమన

తిరుమలలో భక్తుల భద్రత విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలిగించమని చెప్పారు.

 There Is No Need To Compromise On The Safety Of Devotees..: Bhumana-TeluguStop.com

తాము బాధ్యతాయుతంగా పని చేస్తున్నామని భూమన తెలిపారు.అయితే కొందరు పనిగట్టుకుని మరీ తమను విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఉతకర్రల నిర్ణయం తీసుకున్న తరువాత నాలుగు చిరుతలను బంధించామని చెప్పారు.ఈ నేపథ్యంలో ఇప్పటికైనా తమపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు.

అదేవిధంగా ఆపరేషన్ చిరుత కొనసాగుతోందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube