సీఎం వైఎస్ జగన్ తో ముగిసిన అసంతృప్త ఎమ్మెల్యేలు పార్థసారధి,ఉదయభాను సమావేశం

మంత్రి పదవులు రాకపోవడంపై ఎమ్మెల్యేలను బుజ్జగించిన సీఎం పార్థసారధి,పెనమలూరు ఎమ్మెల్యే నాకు మంత్రి పదవి రాకపోవడం మా కార్యకర్తలను బాధించింది .సామాజిక సమీకరణాల దృష్ట్యా బలహీన వర్గలకు సీఎం ప్రాతినిధ్యం కకల్పించారు,వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సీఎం కోరారు వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తాం.

 The Meeting Of Disgruntled Mlas Parthasarathy And Udayabhanu Ended With Cm Ys Ja-TeluguStop.com

సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు వల్ల తప్పనిసరిగా మంత్రి పదవి వస్తుందని ఆశించా మంత్రి పదవి రాకపోవడం వల్ల నేను బాధపడ్డా మావాళ్లు నిరసన చేస్తుంటే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయవద్దని సూచించా పార్టీ ముఖ్యం .2024లో పార్టీని అధికారంలోకి తేవాలని సీఎం కోరారు ఎవరి ప్రాంతాల్లో వారు పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సీఎం కోరారు పవన్ కళ్యాణ్ ది షేరింగ్ పార్టీ పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube