నకిరేకల్ ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలవాలి..: రేవంత్ రెడ్డి

నకిరేకల్ లో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన గడ్డ నల్గొండని తెలిపారు.

 The Judgment Given By The People Of Nakirekal Should Stand In History..: Revanth-TeluguStop.com

రజాకార్ల నుంచి ప్రజలకు విముక్తి కలిగించింది నల్గొండ వీరులేనన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.తెలంగాణ కోసం కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని సైతం వదులుకున్నారని తెలిపారు.

పార్టీ ఫిరాయించిన 12 మందిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వకూడదన్నారు.ఈ క్రమంలో నకిరేకల్ ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోవాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube