జీవో రద్దు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు.. టీడీపీ నేత కామెంట్స్

జీవో నంబర్.1 ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టని టీడీపీ నేత సోమిరెడ్డి అన్నారు.జీవోను హైకోర్టు కొట్టివేయడం శుభపరిణామని చెప్పారు.రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందన్న ఆయన అందుకు నిదర్శనమే జగన్ తెచ్చిన జీవో నంబర్.1 అని విమర్శించారు.ఇప్పటికైనా జగన్ పద్ధతిగా పాలన సాగించాలని సూచించారు.

 The Cancellation Of Go Is A Blow To The Ycp Government.. Tdp Leader's Comments-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube