పశ్చిమగోదావరి జిల్లా కొమ్ముచిక్కలలో ఉద్రిక్తత

పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కొమ్ముచిక్కలలో ఉద్రిక్తత నెలకొంది.ఆర్ అండ్ బీ స్థలంలో నెలకొల్పిన బీఆర్ అంబేద్కర్ విగ్రహం తొలగింపు విషయంలో కోర్టు ఉత్తర్వులతో వివాదం తలెత్తింది.

 Tension In West Godavari District-TeluguStop.com

ఈ క్రమంలో జేసీబీతో విగ్రహాన్ని తొలగిస్తున్న సమయంలో ఇద్దరు యువకులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.దీంతో జేసీబీ అద్దాలు ధ్వంసం అయ్యాయి.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి యువకులను అదుపులోకి తీసుకున్నారు.అనంతరం అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులు భారీగా మోహరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube