నంద్యాల జిల్లా మల్లంపల్లిలో ఉద్రిక్తత

నంద్యాల జిల్లా డోన్ మండలం మల్లంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది.వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య వివాదం చెలరేగింది.

శ్రీరామనవమి వేడుకలలో భాగంగా ఘర్షణ జరిగిందని తెలుస్తోంది.ఈ క్రమంలో కర్రలు, రాళ్లతో ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు పరస్పర దాడులు చేసుకున్నారు.

ఈ వివాదంలో ఏడుగురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.గాయపడిన వారిలో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారని సమాచారం.

అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!
Advertisement

తాజా వార్తలు