అమరావతిలోని మందడంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ను మూడు రాజధానుల శిబిరం నిర్వాహకులు అడ్డుకున్నారు.
అనంతరం సత్యకుమార్ వాహనంపై రాళ్ల దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.ఈ దాడిలో బీజేపీ నేతలకు సంబంధించి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.