తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.పార్లమెంట్ ఎన్నికల్లోనూ కర్ణాటక ఫలితాలే వస్తాయని చెప్పారు.
బీజేపీకి, మోదీకి గుణపాఠం తప్పదని తెలిపారు.
కర్ణాటకలో ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
తెలంగాణలో ఏ విధంగా అధికారంలోకి వస్తారని ప్రశ్నించారు.కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ కాంగ్రెసే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.