నందిగామ మండలం అంబారుపేట లో గల కొలువై ఉన్న సత్యమ్మ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ దంపతులు… ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన ఆలయ ఈవో సిబ్బంది మరియు వైఎస్ఆర్సిపి నాయకులు…సత్తెమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పువ్వాడ అజయ్ దంపతులు….తన గెలుపు కోసం తన మిత్రుడు మొక్కుకున్న మొక్కును చెల్లించుకునేందుకు రావటం జరిగిందని తెలిపిన మంత్రి.
ఇక్కడ కొలువైన సత్యమ్మ తల్లి ఎంతో మహిమగల తల్లి అని తెలిపిన మంత్రి…రెండు తెలుగు రాష్ట్రాలు ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపిన మంత్రి…అమ్మవారి ని దర్శించుకునేందుకు ప్రత్యేకంగా రావడం జరిగిందని తెలిపిన మంత్రి….మంత్రిని కలిసి ఘనంగా సత్కరించిన నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులు…
.