పాలకొల్లులో ఎమ్మెల్యే వర్సెస్ పోలీసులు

ప.గో:జిల్లా పాలకొల్లు (మం) సగం చెరువు లో బ్రిడ్జి ప్రారంభోత్సవం జరిగింది.రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రభుత్వ వైపు ముదునూరి ప్రసాద్ రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు పాల్గొనేందుకు వీలులేదని పోలీసులు అభ్యంతరం పెట్టారు.

 Tdp Mla Nimmala Ramanaidu Clash With Police Over Bridge Inaguration Issue,tdp, M-TeluguStop.com

బ్రిడ్జి నిర్మాణం కోసం 10 కోట్ల రూపాయలు నిధులు తెచ్చిన

తనను ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్ళనివ్వరంటూ ఎమ్మెల్యే రామానాయుడు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.శిలాఫలకం వద్దకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులపై ఎమ్మెల్యే రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాకు ఫ్రోటకాల్ ఉంది నన్నెందుకు వదలరంటూ విదిలించుకుని ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంలోనే వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube