ఐసీయూలో తారకరత్న.. పర్యవేక్షిస్తున్న వైద్యుల బృందం

బెంగళూరులోని నారాయణ హృదలయ ఆస్పత్రిలో నందమూరి తారకరత్నకు ఎక్మో చికిత్స కొనసాగుతోంది.నిన్న పాదయాత్రలో గుండెపోటుకు గురైన ఆయనను కుప్పం ఆస్పత్రికి తరలించారు.

 Tarakaratna In The Icu.. A Team Of Doctors Monitoring-TeluguStop.com

అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించిన విషయం తెలిసిందే.

కాగా ప్రస్తుతం తారకరత్నకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

అయితే తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చిన నేపథ్యంలో రక్తస్రావం తీవ్రంగా అవుతున్నట్లు తెలుస్తోంది.బీపీ లెవల్స్ అధికంగా ఉండటంతో తారకరత్నకు బ్లీడింగ్ అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

దీంతో బ్లీడింగ్ ను నియంత్రించడానికి వైద్యుల బృందం ప్రయత్నిస్తున్నారని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube