ఏపీ విభజన చట్టంలోని ఆస్తుల విభజనపై సుప్రీం విచారణ

ఏపీ విభజన చట్టంలోని ఆస్తుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.జస్టిస్ సంజీవ్ కన్నా, సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ ను విచారించింది.

 Supreme Inquiry On Division Of Property Under Ap Partition Act-TeluguStop.com

షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనపై ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ మేరకు ప్రతివాదులు అందరికీ కాపీలు అందజేయాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

అనంతరం తదుపరి విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube