బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి బలవన్మరణం..!!

నిర్మల్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.బాసర ట్రిపుల్ ఐటీలో( Basra Triple IT ) ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

 Student Killed In Basara Triple It ,  Basara, Triple It, Student Killed , Puc, A-TeluguStop.com

పీయూసీ ( PUC )రెండో సంవత్సరం చదువుతున్న అరవింద్ ( Aravind )అనే స్టూడెంట్ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.అయితే అరవింద్ బలవన్మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ట్రిపుల్ ఐటీ సిబ్బంది సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అనంతరం మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

తరువాత అరవింద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube