ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఎంపీ రఘురామకు సిట్ నోటీసులు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.ఇందులో భాగంగా పలువురికి నోటీసులు అందించింది.

తాజాగా ఈ కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సిట్ నోటీసులు అందించినట్లు తెలుస్తోంది.రఘురామకు 41 ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది.

మూడు రోజులలో విచారణకు హాజరుకావాలంటూ సిట్ నోటీసుల్లో పేర్కొంది.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...
Advertisement

తాజా వార్తలు