ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.మద్యం కుంభకోణంలో మనీశ్ సిసోడియా కస్టడీ పొడిగింపు అయింది.
ఏప్రిల్ 3 వరకు మనీశ్ సిసోడియా జ్యూడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది.ప్రస్తుతం సిసోడియా ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.
సీబీఐ కేసులో ఎల్లుండి సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.