వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.షర్మిల తండ్రి బాటలో నడవడం లేదన్నారు.
వైఎస్ఆర్ కూతురు అయినంత మాత్రాన మమ్మల్ని తిడితే ఊరుకుంటామా అని ప్రశ్నించారు.తెలంగాణ కోడలుగా షర్మిల మోడీని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
షర్మిల జగన్తో పాటు బీజేపీ వదిలిన బాణమని ఆరోపించారు.బిజెపి డైరెక్షన్ లోనే అటు జగన్.
ఇటు షర్మిల పని చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.