పోలింగ్ రోజు మాచర్లలో ఏడు ఘటనలు..: ఏపీ సీఈవో

పోలింగ్ రోజు మాచర్ల( Macherla )లో మొత్తం ఏడు ఘటనలు జరిగాయని ఏపీ రాష్ట్ర సీఈవో ముఖేశ్ కుమార్ మీనా( AP CEO Mukesh Kumar Meena o ) తెలిపారు.మాచర్లలో ఈవీఎం( EVM ) ధ్వంసమైనా డేటా భద్రంగా ఉందని చెప్పారు.

 Seven Incidents In Macharla In Polling Day ..: Ap Ceo , Ap Ceo Mukesh Kumar Meen-TeluguStop.com

డేటా భద్రంగా ఉండటం వలనే పోలింగ్ ను కొనసాగించామని సీఈవో తెలిపారు.ఘటనలకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశాలు వచ్చాయని పేర్కొన్నారు.

అదేవిధంగా ఎమ్మెల్యే పిన్నెల్లి( YSRCP MLA Pinnelli Ramakrishna Reddy )పై పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు.ఈ క్రమంలోనే పిన్నెల్లిని ఏ1 నిందితుడిగా చేర్చామన్న సీఈవో నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube