విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

విజిఅనగరం జిల్లా బొండపల్లి వద్ద జాతియ్య రహదారి పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ప్రమాదం లో రెండు లారీలు ఢీకొని ఒకరు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగ వుంది.

క్షతగాత్రులను మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు.జాతీయ రహదారికి అడ్డంగా ప్రమాదం జరిగిన రెండు వాహనాలు నిలిచిపోవడం వలన భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది .

చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య...

తాజా వార్తలు