ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.తాడేపల్లిగూడెంలో పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో సీనియర్ల సమక్షంలోనే కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది.

దీంతో తీవ్ర అసహానానికి గురైన మాజీ ఎమ్మెల్యే చింతమనేని సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు.ఈ క్రమంలో టీడీపీ సీనియర్లు కార్యకర్తలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Advertisement
అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కమల, ట్రంప్‌లలో గెలుపెవరిది.. యూఎస్ నోస్ట్రాడమస్ ఏం చెప్పారంటే?

తాజా వార్తలు