మోదీ డైరెక్షన్ లోనే చంద్రబాబు ఇక్కడ అడుగు పెడుతున్నారు

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు అవుతోంది.రైతుల పట్ల కేంద్రం ఏ విధంగా వ్యవహరిస్తుందో చూస్తున్నాం.రైతుకు మేలు చేయాలనే ఆలోచన కేసీఆర్ ది.రైతులను…ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది.తెలంగాణపై కక్ష కట్టి వరి కొనకుండా వివక్ష చూపారు.ఉపాధి హామీ నిధులు దారి మల్లిస్తున్నామని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.రైతుల కల్లాలు కడితే కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటి.రోడ్డెక్కి ధర్నాలు చేస్తే తప్ప మోడీకి వినిపించనట్లు ఉంది.

 Sabitha Indra Reddy Comments On Tdp And Bjp , Sabitha Indra Reddy , Brs , Trs-TeluguStop.com

అందుకే రేపు అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నాం.హైటెక్ సిటీ ఒక్కటి కట్టినంత మాత్రాన అభివృద్ధి అంతా చంద్రబాబు చేశారా

తెలంగాణలో అంత ప్రశాంతంగా ఉన్నారు మోదీ డైరెక్షన్ లోనే చంద్రబాబు ఇక్కడ అడుగు పెడుతున్నారు కరోనా సమయంలో హైదరాబాద్ ఉన్న చంద్రబాబు ఒక్క గల్లీలో అయినా తిరిగారా సంజయ్ చెప్తే ed, cbi వస్తాయి…బీజేపీ డైరెక్షన్ వల్లే దాడులు.

కోవిడ్ పై కేంద్రం ఇచ్చిన గైడెన్స్ మీద హెల్త్ రివ్యూ అనంతరం ఆదేశాలు ఉంటాయి సరూర్ నగర్ విద్యార్థుల సమస్యల పై త్వరలోనే పరిష్కారం చూపిస్తాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube