నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.తిలేరు దగ్గర రెండు బైకులు పరస్పరం ఢీకొట్టాయి.
ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.మరో ఇద్దరికి తీవ్రగాయలు కావడంతో.
ఆస్పత్రికి తరలించారు.ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.