కాంగ్రెస్ కోసం పదవిని వదులుకునేందుకు సిద్ధం..: ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు

కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరికను కాంగ్రెస్ నేతలు స్వాగతించారని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తెలిపారు.అలాగే మాజీ శాసనసభ్యులు చాలా మంది కాంగ్రెస్ లో చేరతారని పేర్కొన్నారు.

 Ready To Give Up Post For Congress..: Appcc Chief Rudra Raju-TeluguStop.com

ఏపీ పీసీసీ అధ్యక్షుడు మార్పుపై హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రుద్రరాజు తెలిపారు.కాంగ్రెస్ కోసం పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.

గాంధీ కుటుంబం త్యాగం ముందు తన త్యాగం లెక్క కాదని చెప్పారు.ఏపీలో సీఎం జగన్, దేశంలో మోదీ ఓటమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube