బ్రిటన్‌ రాణి ఎలిజబెత్ 2 గౌర‌వార్థం సంతాప‌దినం ప్ర‌క‌ట‌న‌

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్ 2 కన్నుమూసిన నేపథ్యంలో భారత్ ఒక‌రోజు సంతాప దినాన్ని ప్రకటించింది.సెప్టెంబర్‌ 11, ఆదివారం నాడు క్వీన్‌ ఎలిజబెత్‌ గౌరవార్థం దేశ వ్యాప్తంగా సంతాపాన్ని పాటిస్తారు.

 Proclamation Of Mourning In Honor Of Queen Elizabeth Ii Of Britain-TeluguStop.com

అదేవిధంగా అన్ని అధికార భవనాలపై జాతీయ జెండాను సగం వరకు మాత్రమే ఎగురవేస్తారు.ఆ రోజున ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలు నిర్వహించ‌ర‌ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube