మన్ కీ బాత్‎లో ఎన్టీఆర్ గురించి ప్రధాని వ్యాఖ్యలు

దివంగత నేత ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు.మన్ కీ బాత్ లో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.

 Pm's Comments About Ntr In Mann Ki Baat-TeluguStop.com

సినీ ఇండస్ట్రీలో, రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారని మోదీ అన్నారు.తెలుగు తెరపై ఎన్నో పాత్రలలో ఆయన జీవించారని తెలిపారు.

నటుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ బలంగా ప్రభావం చూపారన్నారు.ఈ క్రమంలోనే కోట్లాది ప్రజల మనసుల్లో ఎన్టీఆర్ స్థానం సంపాదించారని మోదీ కొనియాడారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు వినమ్రపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube