జగన్ వద్దని ప్రజలు కోరుకుంటున్నారు..: దేవినేని ఉమా

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత దేవినేని ఉమా మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.జగన్ ను ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా వద్దనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

 People Want Jagan Away..: Devineni Uma-TeluguStop.com

వద్దనుకోవడం వలనే నేతలు వైసీపీకి రాజీనామాలు చేస్తున్నారని దేవినేని ఉమా అన్నారు.గతంలో జగన్ అడిగిన ఒక్క ఛాన్స్ ఆఖరి ఛాన్స్ అయిందని విమర్శించారు.

నాలుగున్నరేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.అయితే వచ్చే ఎన్నికల్లో జగన్ అవినీతి పాలనకు ప్రజలే తగిన బుద్ది చెప్తారని తెలిపారు.

ఈ క్రమంలో మళ్లీ టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube