రుషికొండపై పవన్ ది తప్పుడు ప్రచారం..: మంత్రి రోజా

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంత్రి రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జనసేనాని రుషికొండ పర్యటన పేరుతో హడావుడి చేశారని మండిపడ్డారు.

 Pawan's False Campaign Against Rushikonda..: Minister Roja-TeluguStop.com

ఈ క్రమంలోనే రుషికొండలో నిర్మాణాలపై పవన్ కు ఎందుకంత బాధ అని ప్రశ్నించారు.

కొండపై ఉన్న కట్టడాలు పవన్ కనిపించడం లేదా అని నిలదీసిన మంత్రి రోజా హైదరాబాద్ లో పవన్ ఇల్లు కొండపై లేదా అని అడిగారు.

మరి దాని గురించి పవన్ ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.రుషికొండపై కావాలనే పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖ పరిపాలనా రాజధానిగా రాకూడదనే కక్షతోనే చంద్రబాబు, పవన్ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube