కాంగ్రెస్ నేతలతో కేవలం ప్రాథమిక చర్చలే..: కూనంనేని

కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు.అయితే ఇవి కేవలం ప్రాథమిక చర్చలేనన్న ఆయన తాము కొన్ని ప్రతిపాదనలు పెట్టామని పేర్కొన్నారు.

 Only Basic Discussions With Congress Leaders..: Kunamneni-TeluguStop.com

ఇక తమని తాము త్యాగం చేసుకోలేమని చెప్పారు.ఈ మేరకు తమకు బలం ఉన్న సీట్లలో పోటీ చేస్తామని వెల్లడించారు.

తమ ప్రతిపాదనలను ఆమోదిస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ ను ఓడించేందుకు తాము ఎవరితోనైనా కలుస్తామని తెలిపారు.

సీపీఐ, సీపీఎం కలిసి ఎన్నికలకు వెళ్లడం ఖాయమని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube