శ్రీవారి సేవలో‌ నెల్లూరు ఎంపీ మాగుంట శ్రీనివాసులు..

తిరుమల: తిరుమల శ్రీవారిని నెల్లూరు ‌ఎంపీ మాగుంట శ్రీనివాసులు దర్శించుకున్నారు.బుధవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో మాగుంట శ్రీనివాసులు వైకుంఠ ద్వార గుండా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.

 Nellore Mp Magunta Srinivasulu Visits Tirumala Details, Nellore Mp Magunta Srini-TeluguStop.com

దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube