ఏపీ ప్రభుత్వం రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగిస్తాం అని తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ నాయకుడు నారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు.రైతన్నలు సాగు భూములో గల వ్యవసాయ మోటార్లకు మీటర్ల గనుక బిగిస్తే చేతులు నరికేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో కూడా రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగిస్తే సిపిఐ వచ్చి పగలగొట్టిందని సీఎం కేసీఆర్ ఆరోపణలు చేశారు.150 ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
తాజా వార్తలు