వైయస్ రాజశేఖర్ రెడ్డి కి నారా లోకేష్ నివాళులర్పించారు.శ్రీశైలం నియోజకవర్గం లోని నల్ల కాలువ గ్రామానికి సమీపంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి స్మృతి వనం వద్ద నారా లోకేష్ ఆగారు.
అక్కడ వైయస్సార్ కి నమస్కారం చేసి నివాళులర్పించారు.లోకేష్ పాదయాత్రగా నడుచుకుంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి వెళ్తున్న నేపథ్యంలో రోడ్డు పక్కన వైఎస్ఆర్ స్మృతి వనంకు రెండు చేతులు జోడించి నమస్కారాలు చేశారు.