వైయస్ రాజశేఖర్ రెడ్డి కి నివాళులర్పించిన నారా లోకేష్

వైయస్ రాజశేఖర్ రెడ్డి కి నారా లోకేష్ నివాళులర్పించారు.శ్రీశైలం నియోజకవర్గం లోని నల్ల కాలువ గ్రామానికి సమీపంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి స్మృతి వనం వద్ద నారా లోకేష్ ఆగారు.

 Nara Lokesh Paid Tribute To Ys Rajasekhar Reddy In Padayatra,nara Lokesh,ys Raja-TeluguStop.com

అక్కడ వైయస్సార్ కి నమస్కారం చేసి నివాళులర్పించారు.లోకేష్ పాదయాత్రగా నడుచుకుంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి వెళ్తున్న నేపథ్యంలో రోడ్డు పక్కన వైఎస్ఆర్ స్మృతి వనంకు రెండు చేతులు జోడించి నమస్కారాలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube