ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్..!!

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్( WPL ) టోర్నీలో ముంబై ( Mumbai ) విజేతగా నిలిచింది.

ఢిల్లీతో జరిగిన చివరి ఫైనల్ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్( Delhi capitals ) 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయటం జరిగింది.ముంబై బౌలర్ లు చాలా కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో.

ఒత్తిడికి లోనైనా ఢిల్లీ బ్యాటర్లు ఆశించిన రీతిలో రాణించలేకపోయారు.ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కెప్టెన్ మెగ్ లానింగ్ 35 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఇక చివరిలో వచ్చిన రాధా యాదవ్ 12 బంతుల్లో 27, పాండే 17 మంత్రులలో 27 పరుగులు చేయడం జరిగింది.అనంతరం రెండో బ్యాటింగ్ కి దిగిన ముంబై.మూడు వికెట్లు కోల్పోయి మరో మూడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేదించింది.

Advertisement

ముంబై జట్టులో బ్రంట్(60*), హర్మన్ ప్రీత్(37).పరుగులు చేసి టీం విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

ఢిల్లీ బౌలర్ లలో రాధా, జెస్ తలో వికెట్ తీయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు