ఏపీ పొత్తులపై ఎంపీ జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో పొత్తులపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జనసేనతో పొత్తులో ఉన్నామన్న ఆయన వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామని తెలిపారు.

టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారని జీవీఎల్ అన్నారు.ఈ మేరకు పొత్తులపై బీజేపీలో చర్చ జరగాలని చెప్పారు.

అదేవిధంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పాటు పొత్తుల అంశాన్ని పార్టీ హైకమాండ్ పరిశీలిస్తుందని చెప్పారు.

ముంబై: మందుబాబులను చీపుర్లతో వీర బాదుడు బాదిన మహిళలు.. ఎందుకంటే..?
Advertisement

తాజా వార్తలు