మోదీ పదవికి రాజీనామా చేయాలి.. కేఏ పాల్

Modi Should Resign From The Post.. KA Paul

ఒడిశా రైలు ప్రమాదం బాధాకరమని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు.ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తుందని తెలిపారు.

 Modi Should Resign From The Post.. Ka Paul-TeluguStop.com

రైలు ప్రమాదానికి ప్రధానమంత్రి మోదీ బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.బాధ్యులైన అధికారులను విధుల నుంచి తొలగించాలన్నారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

Modi Should Resign From The Post KA Paul - Telugu Ka Paul, Odisha Train, Prajashanthika, Resign #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube