టీడీపీ ప్రజా గౌరవ సభలపై ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సీరియస్ కామెంట్స్

కడప జిల్లా ప్రొద్దుటూరు: టీడీపీ ప్రజా గౌరవ సభలపై ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సీరియస్ కామెంట్స్.ప్రజా గౌరవ సభల పేరుతో  మా అందరికి సోదరి సమానులైన చంద్రబాబు తన సతీమణి శీలాన్ని బజారు కీడిచామని  బాధాకరం.

 Mla Rachamallu Siva Prasad Reddy Serious Comments On Tdp Praja Gaurava Sabha Det-TeluguStop.com

ఒక స్త్రీని ఇలాంటి సభల ద్వారా మరింత బాధపెట్టడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను.వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ అయినా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అయినా ఒకే గౌరవమే.

ఎవరు ఏ మహిళను కించపరిచినా అది తప్పే.

ఇక ఈ విషయానికి ముగింపు పలకాలని నేను ఒక ఎమ్మెల్యే గా విజ్ఞప్తి చేస్తున్నా.

భువనేశ్వరి అక్క కూడా తనని అనరాని మాటలు, వ్యక్తిత్వాన్ని కించ పరిచారని భావించి ఉంటే ఆమె అనుమతి ఇస్తే ఎమ్మెల్యేలమంతా కలిసి కన్నీటితో కాళ్ళు కడుగుతాం.ఆనాడు సత్యహరిశ్చంద్రుడు ఇచ్చిన మాటకోసం భార్య ను చక్రవర్తి ఇంటికి పనికి పంపితే ఈనాడు ఈ చంద్రబాబు నాలుగు ఓట్ల కోసం, తన భార్య శీలాన్ని బజారు కీడిచారన్న మాటలు  మానుకోవాలని చంద్రబాబుకు విజ్ఞప్తి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube