కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న ఎమ్మెల్యే మైనంపల్లి

హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో ఢిల్లీకి వెళ్లనున్న ఆయన జాతీయ నేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

 Mla Mynampally Joins To Congress Party In Two Or Three Days-TeluguStop.com

అయితే ఎమ్మెల్యే మైనంపల్లి ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.కాగా మొత్తం తనకు మూడు సీట్లు కావాలంటూ కాంగ్రెస్ ఎదుట ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది.

మల్కాజ్ గిరి నియోజకవర్గంతో పాటు మరో రెండు అసెంబ్లీ స్థానాలను మైనంపల్లి డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.కాగా నిన్న బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయన తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ పంపిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube