ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు.రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న వాహనాలకు మావోలు నిప్పుపెట్టినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రెండు జేసీబీలు, రెండు బుల్డోజర్లతో పాటు ఎనిమిది ట్రాక్టర్లు దగ్ధమైయ్యాయని సమాచారం.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు.రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న వాహనాలకు మావోలు నిప్పుపెట్టినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రెండు జేసీబీలు, రెండు బుల్డోజర్లతో పాటు ఎనిమిది ట్రాక్టర్లు దగ్ధమైయ్యాయని సమాచారం.
తాజా వార్తలు