ఇంద్రకీలాద్రిపై క్యూలైన్స్ పరిశీలించిన దేవాదాయశాఖమంత్రి కొట్టుసత్యనారాయణ..

ఇంద్రకీలాద్రి( Indrakiladri )పై క్యూలైన్స్ పరిశీలించిన దేవాదాయశాఖమంత్రి కొట్టుసత్యనారాయణ.ఈవో, పోలీసులు , అధికారులపై కొట్టు తీవ్ర ఆగ్రహం .

500/- టికెట్ క్యూలైన్ గంటల తరబడి కదలకపోవడంపై కొట్టు ఆగ్రహం.మంత్రి కొట్టుకు ఫిర్యాదు చేసిన క్యూలైన్ లోని భక్తులు( Devotees ) .ఈవో రామారావును పిలిచి ఏం చేస్తున్నావ్ , నా చుట్టూ తిరగడం కాదు , ముందు గుడి మీద అవగాహన పెంచుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొట్టు ఉచిత క్యూలైన్ లోని భక్తులను 500/- టికెట్ క్యూ లైన్ లో పంపడంపై మంత్రి ఫైర్.క్యూలైన్లో పంపుతున్న సీఐను సస్పెండ్ చేస్తానంటూ మండిపడ్డ మంత్రి కొట్టు సత్యనారాయణ( K Satyanarayana ) పోలీసులు ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఉపేక్షించనని హెచ్చరిక.

భక్తులను క్యూలైన్లో కాక ఇతర మార్గాల ద్వారా ఆలయంలోకి పంపితే ఊరుకునేది లేదని పోలీసులపై మండిపాటు.క్యూలైన్స్ ఎక్కడా ఆగకుండా చూడాలని కలెక్టర్ డిల్లిరావుకు సూచించిన మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహంతో కదిలిన యంత్రాంగం.

ఆగిపోయిన క్యూలైన్స్ కదలిక.

'జనసేన 'కు ఇదే సరైన సమయం .. పవన్ ఆలోచిస్తారా ? 
Advertisement

తాజా వార్తలు