సీఎం బ్రేక్ ఫాస్ట్ ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పాఠశాలవిద్యార్థులకు సీఎం బ్రేక్‌ ఫాస్ట్‌’ పథకాన్ని( CM Breakfast Scheme ) శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సూర్యాపేట ఎమ్మెల్యే,రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి( Jagadish Reddy ) లాంఛనంగా ప్రారంభించారు.

 Minister Jagdish Reddy Inaugurated The Cm's Breakfast-TeluguStop.com

అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి జగదీశ్ రెడ్డి బ్రేక్ ఫాస్ట్ చేశారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా ( Nalgonda District )వ్యాప్తంగా 3139 పాఠశాలలో 2,48,409 విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube