మరింతగా కుంగిన మేడిగడ్డ బ్యారేజ్..!

జయశంకర్ భూపాలపల్లి జిల్లా( Jayashankar Bhupalpalle District ) మహదేవ్ పూర్ మండలంలో గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజ్( Medigadda Barrage ) మరింతగా కుంగింది.ఈ మేరకు బ్యారేజ్ 20వ పిల్లర్ సుమారు ఐదు ఫీట్లకు పైగా కుంగిపోయిందని తెలుస్తోంది.

 Medigadda Barrage Is More And More Weak Details, Medigadda , Jayashankar Bhupalp-TeluguStop.com

బ్యారేజ్ బే ఏరియాతో పాటు క్రస్ట్ స్పిల్ వేలోనూ పగుళ్లు మరింత పెరుగుతున్నాయని సమాచారం.నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ( National Dam Safety Authority ) నిపుణుల బృందం పర్యటించి కుంగిన బ్యారేజ్ ప్రాంతాన్ని పరిశీలించిన సంగతి తెలిసిందే.

అయితే గతంలో బ్యారేజ్ వద్ద భారీ శబ్ధం వచ్చి ఏడవ బ్లాక్ లోని 20 వ పిల్లర్ వద్ద పగుళ్లు ఏర్పడిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube