సిద్దిపేట జిల్లాలోని వర్గల్ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగినట్లు తెలుస్తోంది.పురాతన కాలంనాటి ఈ ఆలయంలో కోట్ల రూపాయల విలువైన కృష్ణుని విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారని సమాచారం.
ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సిద్దిపేట జిల్లాలోని వర్గల్ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగినట్లు తెలుస్తోంది.పురాతన కాలంనాటి ఈ ఆలయంలో కోట్ల రూపాయల విలువైన కృష్ణుని విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారని సమాచారం.
ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు