సిరిసిల్లలో కేటీఆర్ ముందంజ..!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ ముందంజలో ఉన్నారు.

 Ktr Takes The Lead In Siricilla!-TeluguStop.com

మూడవ రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి కేటీఆర్ సుమారు 2,621 ఓట్లతో ఆధిక్యతను కనబరుస్తున్నారు.రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి నిలవగా మూడో స్థానానికి బీజేపీ చేరింది.

అయితే కాంగ్రెస్, బీజేపీ మధ్యనే హోరాహోరీ పోరు కొనసాగుతోందని తెలుస్తోంది.ఇక సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు, కోరుట్లలో కల్వకుంట్ల సంజయ్, ఎల్బీనగర్ లో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, సికింద్రాబాద్ లో పద్మారావు, బాల్కొండలో వేముల ప్రశాంత్ రెడ్డి మరియు వనపర్తిలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube