కేటీఆర్ అజెండా ఫ్యామిలీ ఫస్ట్ ప్రజలు లాస్ట్..: ఎంపీ కోమటిరెడ్డి

KTR Agenda Family First People Lost..: MP Komati Reddy

బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.ట్యాక్స్ వసూలు చేయడానికి బీఆర్ఎస్ అలవాటు పడిందని తెలిపారు.

 Ktr Agenda Family First People Lost..: Mp Komati Reddy-TeluguStop.com

కే ట్యాక్స్ రూపంలో రూ.1,000 కోట్లు వసూలు చేశారని ఎంపీ కోమటిరెడ్డి ఆరోపించారు.కేటీఆర్ అజెండా ఫ్యామిలీ ఫస్ట్ ప్రజలు లాస్ట్ అని చెప్పారు.అదేవిధంగా త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తామ పాలనలో అవినీతిపరులను జైలుకు తప్పకుండా పంపుతామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube