ఖమ్మం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఘోర ప్రమాదం

ఖమ్మం జిల్లా కారేపల్లిలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఘోర ప్రమాదం జరిగింది.సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చారు.

 Khammam Brs Is A Grave Danger In Spiritual Gathering-TeluguStop.com

ఈ క్రమంలో కాల్చిన బాణసంచా నిప్పురవ్వలు ఎగిరిపడి ఓ గుడిసెకు మంటలు అంటుకున్నాయి.గుర్తించే లోపే మంటల ధాటికి గుడిసెలోని గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది.

ఈ ప్రమాదంలో ఒక్కరు మృత్యువాత పడగా.మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.

కాగా జిల్లాలో ఎమ్మెల్యే రాములు నాయక్, ఎంపీ నామా నాగేశ్వర రావు ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube