వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు

దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తాను పారిపోయానని కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కాలేజీ పని ఉండటం చేత కడపకు వెళ్లానన్న ఆయన పారిపోలేదని తెలిపారు.పారిపోవడానికి తానేమీ తప్పు చేయలేదని తేల్చి చెప్పారు.

తన భార్యను విచారించడానికి తమ ఇంటికి సీబీఐ అధికారులు వచ్చారన్నారు.అంతేకానీ తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

నాగార్జునతో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు.. కుష్బూ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు