KCR KRMB : ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై నేతలతో కేసీఆర్ భేటీ..!

తెలంగాణ భవన్( Telangana Bhavan ) కు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) చేరుకున్నారు.కృష్ణా పరివాహక ప్రాంతంలోని ఐదు ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు.57 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు మరియు పార్టీ కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.నీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి( KRMB ) అప్పగించడంపై బీఆర్ఎస్ నిరసన కార్యాచరణను రూపొందించనుంది.

 Kcr Met With Leaders On Handing Over Projects To Krmb-TeluguStop.com

ఈ క్రమంలోనే దీనిపై కేసీఆర్ పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేయనున్నారు.అదేవిధంగా కేసీఆర్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా( Nalgonda District )లో ఈ నెల 13వ తేదీన నిరసన భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.అలాగే అసెంబ్లీ సమావేశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube