తెలంగాణ నిరుద్యోగులకు ఒక తీపి వార్త.
అదేమంటే నగర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం జాబ్మేళా నిర్వహించడం జరుగుతుందని, ప్రైవేట్ రంగంలో ఉచితంగా లభించే ఈ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఛత్రినాక ఇన్స్పెక్టర్ సయ్యద్ ఖాదర్ జిలానీ పేర్కొంటున్నారు.
కాబట్టి పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియచేస్తున్నారు.ఈమేరకు మొత్తం 2500 ఉద్యోగాలు ఇచ్చేందుకు, 15 కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు.
ఇందులో భాగంగా పలు కంపెనీలు ఇంటర్వూలు చేయనున్నాయని, ఆయా విద్యార్థి విద్యార్హతతో పాటు నైపుణ్యత ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లుగా తెలుపుతున్నారు.ఇకపోతే ఈ నెల 17న శనివారం ఫలక్నుమా జూనియర్ కళాశాల ఆవరణలో ఉదయం 9 గంటల నుంచి ఈ జాబ్మేళా ప్రారంభం అవుతున్నట్లు తెలిపారు.
కావున అర్హత కలిగిన యువకులు పూర్తి సర్టిఫికెట్లతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇన్స్పెక్టర్ సయ్యద్ ఖాదర్ జిలానీ స్పష్టం చేశారు.ఇదే కాకుండా బస్తీల్లో సంచార వాహనం ద్వారా కూడా నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy